ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలి: రామసుబ్బయ్య

57చూసినవారు
ప్రజల భూముల ను కాజేయాలనే దురాలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలని ప్యాపిలి మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య డిమాండ్ చేశారు. శనివారం ప్యాపిలీ పట్టణంలో టిడిపి కార్యాలయం నందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీఓ కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చల్లా అనుదీప్, జీవో పత్రాలను దగ్ధం చేస్తున్న టిడిపి నాయకులు కలచట్ల ప్రసాద్, భీమన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్