విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

70చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకులు నాణ్యమైన పౌష్టికాహార భోజనాన్ని అందించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం బేతంచేర్ల మండలంలోని ఎం. పెండేకల్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుళకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్