పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మంత్రి

73చూసినవారు
డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండల్లాలో పోలింగ్ కేంద్రాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం పరిశీలించారు. మండల కేంద్రం బేతంచెర్లతో పాటు రుద్రవరం, మండ్లవానిపల్లె, యంబాయి, పేండేకల్లు, హెచ్ కొట్టాల తదితర గ్రామాల్లో పోలింగ్ సరళిని మంత్రి బుగ్గన పరిశీలించారు. డోన్ మండలంలోని చిన్న మల్కాపురం, డోన్ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను మంత్రి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్