Apr 02, 2025, 01:04 IST/
మహాత్మా గాంధీ మనవరాలు మృతి
Apr 02, 2025, 01:04 IST
జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలు నీలాంబెన్ పారిఖ్(93) గతరాత్రి మరణించారు. నవ్సరిలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ కుమార్తె. నీలాంబెన్ అంత్యక్రియలు బుధవారం ఉదయం 8:00 గంటలకు వీర్వాల్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.