కోడుమూరు మోడల్ స్కూల్ ఐటీ అండ్ ఐటీఎస్ పారిశ్రామిక సందర్శన

62చూసినవారు
కోడుమూరు మోడల్ స్కూల్ ఐటీ అండ్ ఐటీఎస్ పారిశ్రామిక సందర్శన
కోడుమూరు ఏపీ మోడల్ స్కూల్ ఐటీ అండ్ ఐటీఎస్ , ఇంటర్ సెకండ్ ఇంటర్ విద్యార్థులకు వొకేషనల్ విద్యలో భాగంగా శనివారం కోడుమురులోని 2వ సచివాలయం సందర్శించి అందులో జరిగే ఐటీ సంబంధిత పనుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ జనార్దన్ విద్యార్థులకు క్లుప్తంగా వివరించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ ఆశా జ్యోతి, అధ్యాపకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్