కోడుమూరు టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి నామినేషన్

54చూసినవారు
కోడుమూరు నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి బుధవారం రిటర్నింగ్ అధికారి శేషిరెడ్డి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ జిల్లా నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానుల నడుమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు చేరుకుని, నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్