రేపు నామినేషన్ వేయనున్న వైసీపీ అభ్యర్థి సతీష్

566చూసినవారు
రేపు నామినేషన్ వేయనున్న వైసీపీ అభ్యర్థి సతీష్
కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న డా. ఆదిమూలపు సతీష్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు చిల్డ్రన్ పార్క్ వద్దకు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అక్కడి నుంచి వెళ్లి కర్నూలు ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10. 30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్