నాటుసారా స్థావరాలపై సెబ్ పోలీసులు దాడులు

56చూసినవారు
కోడుమూరు సెబ్, కర్నూలు స్క్వాడ్ పోలీసుల మూకుమ్మడి దాడులు నిర్వహించి, నాటుసారా సీజ్ చేశారు. బుధవారం సెబ్ సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో వెల్దుర్తి బైరిపోగు నాగమద్దమ్మ, బోయ లక్ష్మీదేవమ్మ అనే మహిళల నుంచి 10 లీటర్ల నాటుసారా సీజ్ చేసి, కేసు నమోదు చేశామన్నారు. కటారుకొండ దారిలో ఉన్న వంకలో నాటుసారా తయారీ కేంద్రాన్ని గుర్తించి 300 లీటర్ల బెల్లం ఊట, సామగ్రి ధ్వంసం చేశామన్నారు.

సంబంధిత పోస్ట్