కర్నూలు రూరల్
మండలం నందనపల్లె గ్రామంలో శనివారం స్థానిక
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కెయి వేమన్నగౌడ్, కెయి ఈశ్వరయ్యగౌడ్ ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడ
ారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతవాసులకు పర
ిశ్రమలు ఏర్పాటు చేయించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామినిచ్చారు.