గూడూరులో వైసీపీ ముమ్మరంగా ప్రచారం

62చూసినవారు
గూడూరులో వైసీపీ ముమ్మరంగా ప్రచారం
ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బీవై రామయ్య, ఆదిమూలపు సతీష్ ను గెలిపించాలని గూడూరు మున్సిపల్ చైర్ మన్ జులుపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్ మన్ పీఎన్ అస్లామ్ ఓటర్లను కోరారు. శనివారం గూడూరు పట్టణంలోని 18, 19వ వార్డుల్లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు.

సంబంధిత పోస్ట్