గొడవలకు దిగితే చర్యలు తప్పవు: డిఎస్పి

52చూసినవారు
గొడవలకు దిగితే చర్యలు తప్పవు: డిఎస్పి
నంద్యాల జిల్లా పాములపాడు మండలం వానాల గ్రామంలో మౌలాలి స్వామి పీర్ల పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, గొడవలకు దిగితే చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ గురువారం పేర్కొన్నారు. ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ , సి. ఐ సురేష్ కుమార్ రెడ్డి , పాములపాడు సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు తో కలిసి ఆయన ఈ రోజు వానాల గ్రామ పెద్దలు , మౌలాలి స్వామి పీర్ల వేడుకల నిర్వాహకులతో సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్