అన్నదాత సుఖీభవ వెంటనే అమలు చేయాలి

72చూసినవారు
అన్నదాత సుఖీభవ వెంటనే అమలు చేయాలి
అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే విడుదల చేసి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం. కర్ణ ప్రభుత్వాన్ని శనివారం డిమాండ్ చేశారు. జూపాడు బంగ్లా మండలం లోని పారుమంచాల గ్రామంలో శనివారం బస్టాండ్ ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహించారు. రసూల్, విద్య కమిటీ చైర్మన్ పిల్లల కలీముల్లా, ఎం రాముడు, ప్రెస్రీస్ ప్రెసిడెంట్ పెద్దన్న, శేషాద్రి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్