వరద బాదితులకు నిత్యావసర వస్తవుల సేకరణ. సీపీఐ

52చూసినవారు
వరద బాదితులకు నిత్యావసర వస్తవుల సేకరణ. సీపీఐ
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు జూపాడు బంగ్లా మండలంలో ఉన్న గ్రామాలలో 10టిక్కు ల బియ్యము, బెడ్ షర్ట్స్ సేకరించినట్లు సిపిఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు శనివారం తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులు విడుదల చేయాలన్నారు. వరదల్లో వేలాదిమంది కార్మికులు, ప్రజలు ఉపాధి లేక నిరాశ్రయులయ్యారని వారి నాదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్