చెంచుగూడెంలో ఎన్నికల ప్రచారం: బైరెడ్డి

65చూసినవారు
చెంచుగూడెంలో ఎన్నికల ప్రచారం: బైరెడ్డి
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎర్రమఠo గ్రామం, చెంచుగూడెంలో రాష్ట్ర వైసీపీ యువ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నారు.

సంబంధిత పోస్ట్