బి.సీలకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ..

1019చూసినవారు
బి.సీలకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ..
బి. సీలకు ఎటువంటి ప్రాధాన్యతా వైసిపి ప్రభుత్వం ఇవ్వకుండా, బిసిలకు అందించే సంక్షేమ పథకాలు, ఆదరణ పథకాలను రద్దు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని టీడిపి అభ్యర్థి జయ సూర్య విమర్శించారు. గురువారం జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో జయహో బిసి కార్యక్రమం నిర్వహించారు. టీడిపి అభ్యర్థి జయసూర్య మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పూర్తి చేయలేని అన్నారు.

సంబంధిత పోస్ట్