చెంచు గుడేలలో ఉచిత వైద్య శిబిరాలు

59చూసినవారు
రెడ్ క్రాస్ వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త నిర్వహణలో నంద్యాల జిల్లా పెచేరువు, బైరుట్లీ చెంచు గుడేలలో విజయవంతమైన ఉచిత వైద్య శిబిరాలు శనివారం నిర్వహించారు. నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ సూచన మేరకు పెచ్చెరువు, బైరుట్లీ చెంచు గుడేలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల, వైద్య ఆరోగ్య శాఖ, కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్