అన్న క్యాంటిన్లను పరిశీలించిన టిడిపి ప్రధాన కార్యదర్శి

75చూసినవారు
అన్న క్యాంటిన్లను పరిశీలించిన టిడిపి ప్రధాన కార్యదర్శి
అన్న క్యాంటిన్లను నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ శుక్రవారం బృందంతో పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల ఆకలి కష్టాలను తీర్చేందుకు నాణ్యమైన భోజనం అందించే గొప్ప కార్యక్రమం అన్న క్యాంటిన్లని పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. మొదటి దశలో నంద్యాల పట్టణంలోని మూడు చోట్ల ప్రారంభిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్