నేడు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు

52చూసినవారు
నేడు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు
అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనిపై శనివారం సభలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అనంతరం ఆయన సభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన అయ్యన్న.. ఒకసారి ఎంపీగా, ఏడుసార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్