ప్రజలకు ఉరితాడుగా మురుతుంది-మాజీ మంత్రి
రాష్ట్రంలో ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ అని ఏది వదలకుండా ప్రకృతి వనరులను దోచుకున్న జగన్ రెడ్డి ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు కన్నేశాడని, అందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకు వచ్చారని. అది ప్రజలకు ఉరితాడుగా మురుతుందని మాజీ మంత్రివర్యులు నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు. నంద్యాల మండలం పాండురంగాపురంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.