ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసిన ఎమ్మెల్యే చరిత

50చూసినవారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసిన ఎమ్మెల్యే చరిత
విజయవాడ సిఎం క్యాంప్ ఆఫీస్ లో బుధ వారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి లు మర్యాద పూర్వకంగా కలిసి, పాణ్యo నియోజకవర్గo లో పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమం లో నందికొట్కూరు నియోజవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్