స్వచ్ఛతా హీ సేవలో ప్రజలు భాగస్వాములు కావాలి: కలెక్టర్

61చూసినవారు
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. బుధవారం కల్లూరు మండలం చెట్లమల్లాపురంలో స్వచ్ఛతా హీ సేవా, ఇది మంచి ప్రభుత్వం, స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాల్లో గ్రామ సభకు హాజరైన జిల్లా కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే చెత్త వేసేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్