గౌరు దంపతులను కలిసిన ఫోటో గ్రాఫర్స్

70చూసినవారు
గౌరు దంపతులను కలిసిన ఫోటో గ్రాఫర్స్
ఫోటో గ్రాఫర్స్ మరియు పాత కల్లూరు టీడీపీ నాయకులు కల్లూరు మాధవి నగర్ లో గురువారం నాడు పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ని మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఫోటో గ్రాఫర్స్ మరియు పాత కల్లూరు టీడీపీ నాయకులు ఎంఎల్ఏ కు ఫోటో ఫ్రేం సమర్పించి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్