ఘోరం: దళిత మహిళపై ఏడుగురు అత్యాచారం

50చూసినవారు
ఘోరం: దళిత మహిళపై ఏడుగురు అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన జరిగింది. 28 ఏళ్ల దళిత మహిళ సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మందులు కొనడానికి వెళ్తుంటే తనను కిడ్నాప్ చేసి ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళను కొట్టి, మొబైల్ లాక్కొని.. తోటలోకి ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు. నిందితుల చెర నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు చెప్పడంతో ప్రధాన నిందితుడైన అన్వర్ ని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్