గడిగరేవులలో యోగా దినోత్సవం

82చూసినవారు
గడిగరేవులలో యోగా దినోత్సవం
గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులచే యోగా ఆసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జానపాటి రాజేంద్రప్రసాద్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు దస్తగిరమ్మ పుష్పకుమారి నగరి శ్రీనివాసులు మారెన్న , పిడీ కవిత మరియు యోగా మాస్టర్ హరిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్