రాజీ చేసుకోవడం ఉత్తమ మార్గం: సివిల్ జడ్జి భారతి

81చూసినవారు
రాజీ చేసుకోవడం ఉత్తమ మార్గం: సివిల్ జడ్జి భారతి
వ్యాజ్యాన్ని కొనసాగించడం కంటే న్యాయ పరిధిలో రాజీ చేసుకోవడం ఉత్తమ మార్గమని, పత్తికొండలో జూనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి అన్నారు. శనివారం హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఆమె పాల్గొని, రాజీ కుదిర్చి పలు కేసులను పరిష్కరించారు. జడ్జి మాట్లాడారు. లోక్ అదాలత్ తో సత్వర నాయం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్