పత్తికొండ: ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

74చూసినవారు
పత్తికొండ: ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం మద్దికెర ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే శ్యాంబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గ్రామాభివృద్ధికి ఎనలేని సేవలందిస్తున్నారని తెలిపారు. గ్రామంలో తాగునీరు అందడంలేదని, డ్రైనేజీ సరిగా లేదని మదనంతపురానికి వాసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్