రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కమిటీ సెక్రటరీకి నాయకుల సన్మానం

1049చూసినవారు
పత్తికొండ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది సురేష్ కుమార్ ను టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ కమిటీ సెక్రటరీగా నియమిస్తూ టిడిపి అధిష్టానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర టిడిపి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ముత్యాల తిరుపాలు మాదిగ, టిడిపి సీనియర్ నాయకులు రవీంద్రనాథ్ చౌదరి, న్యాయవాది సురేష్ కుమార్ ను పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గుండు భాష, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్