నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలోని గుంత కందాల గ్రామంలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. గురువారం 50 ఎస్టి కుటుంబాలు 20 మైనార్టీ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో
టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు నాయక్, స్వామి నాయక్, ముని నాయక్, చిన్న మౌలాలి, నూరుల్లా హుస్సేన్, సాహెబ్, చిన్న ముర్తుజావలి, తదితరులు పాల్గొన్నారు.