శ్రీశైల గోసంరక్షణ నిధికి రూ 1, 11, 111 విరాళం

75చూసినవారు
శ్రీశైల గోసంరక్షణ నిధికి రూ 1, 11, 111 విరాళం
శ్రీశైలంలో గో సంరక్షణ పథకానికి లక్ష పదకొండు వేల నూట పదకొండు (1, 11, 111) రూపాయలు విరాళంగా శనివారం అందించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీహర్ష కుటుంబ సభ్యులతో కలిసి విరాళాన్ని ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి ఐ ఎన్ వి మోహన్ కి అందజేశారు. దాతలకు స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు ప్రసాదం శేష వస్త్రాలు జ్ఞాపికను అందించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్