కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి పట్టువస్త్రాల సమర్పణ

61చూసినవారు
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలందేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పించబడ్డాయి. ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు 27వ తేదీతో ముగియనున్నాయి. ఈ మేరకు శ్రీశైలదేవస్థానం దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు, పలువురు అధికారులు, తదితరులు ఈ పట్టువస్త్రాలను గురువారం సమర్పించారు. కాణిపాక దేవస్థాన ఇఓ గురుప్రసాద్, అర్చకులు, వేదపండితులు దేవస్థాన అధికారులను ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్