మహానంది ఆలయంపై మనోహర దృశ్యం

77చూసినవారు
మహానంది ఆలయంపై మనోహర దృశ్యం
ప్రకృతి సోయగాల అందాలతో, నల్లమల కొండల నడుమ మహానంది పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. శుక్రవారం మహానంది ఆలయంపై నీలివర్ణ కాంతులు, తెల్లటి మేఘాలతో కూడిన మనోహరమైన అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు.

సంబంధిత పోస్ట్