వరద బాధితులకు ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విరాళం

73చూసినవారు
వరద బాధితులకు ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విరాళం
ఆత్మకూరు పట్టణంలోని ఎస్ వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం వరద బాధితులకు విరాళం సేకరించిరూ. 60 వేలు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి చెక్కును గురువారం అందజేశారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ను కలిసి ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ గోపిశెట్టి వసుంధర, డైరెక్టర్ సాయి ఎమ్మెల్యేను కలిసి ఆయనకు పూలమాలతో సత్కరించి చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్