బంకును కాల్చిన దుండగులు

80చూసినవారు
బంకును కాల్చిన దుండగులు
మహానంది మండలం తిమ్మాపురం జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద చెక్క దుకాణం బంకును దుండగులు కాల్చారు. బాధితుడు వెంకటేశ్వర్లు బుధవారం మాట్లాడుతూ బంకులో తినుబండారాల అమ్ముతూ జీవనం సాగిస్తున్నానని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో బంకు, బంకులోని తినుబండరాలు మెత్తం కాలిపోయాయని అన్నారు. రూ. 3వేల నగదు, చెక్క బంకు, తిను బండారాలు రూ. 30 వేల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్