28న నల్సార్ యూనివర్సిటీకి రాష్టపతి

75చూసినవారు
28న నల్సార్ యూనివర్సిటీకి రాష్టపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. ఈనెల 28న నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్