మావోయిస్టుల ఘాతుకం.. ఏపీకి చెందిన జవాన్ మృతి

85చూసినవారు
మావోయిస్టుల ఘాతుకం.. ఏపీకి చెందిన జవాన్ మృతి
మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఏపీలోని బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్ రాజేశ్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాజేశ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోనుంది. రాజేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్