గాజా పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 73 మంది మృతి

53చూసినవారు
గాజా పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 73 మంది మృతి
గాజా పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులలో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర గాజాలో బీట్ లాహియా పట్టణంలోని భవనాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. మరణించిన వారిలో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడగా.. కొంతమంది ఆచూకి కూడా కనిపించడంలేదని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్