ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

73చూసినవారు
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. విజయనగరం, గుంటూరు, విశాఖ, ప్రకాశం, అల్లూరి, చిత్తూరు, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి, కర్నూలు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్