సీఎం జగన్ తో వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల భేటీ

74చూసినవారు
సీఎం జగన్ తో వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల భేటీ
సీఎం జగన్ తో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు భేటీ కానున్నారు. కాసేపట్లో వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాత్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోతే ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్