పింఛన్ల పంపిణీకి హాజరు కాని మంత్రి

58చూసినవారు
పింఛన్ల పంపిణీకి హాజరు కాని మంత్రి
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పింఛన్ల పంపిణీకి మంత్రి నాగార్జున గైర్హాజరు అయ్యారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు కూడా హాజరు కాలేదు. బాలినేనితో సీఎం జగన్‌ భేటీ దృష్ట్యా మంత్రి నాగార్జున పర్యటన రద్దు అయింది. సీట్ల సర్దుబాటు, అసమ్మతి నేతలపై చర్చించేందుకు సీఎంతో బాలినేని భేటీ కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్