మాజీ వాలంటీర్లకు మంత్రి వార్నింగ్

77చూసినవారు
మాజీ వాలంటీర్లకు మంత్రి వార్నింగ్
ఏపీలో ఇటీవల రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లకు మంత్రి వీరాంజనేయస్వామి వార్నింగ్ ఇచ్చారు. పదవి వదులుకున్నా మొబైల్, సిమ్ కార్డులు ఇవ్వని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు 1.09 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని అన్నారు. మరోవైపు గ్రామ సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫోటోలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్