వైసీపీకి రాజీనామా చేయనున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి?

285177చూసినవారు
వైసీపీకి రాజీనామా చేయనున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వైసీపీకి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి.. ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని తన సొంత గ్రామం గామాలపాడులో కార్యకర్తల సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్