'వారసత్వ రహిత పాలన అందిస్తున్న మోదీ'

74చూసినవారు
'వారసత్వ రహిత పాలన అందిస్తున్న మోదీ'
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్త వల్లగట్ల రెడ్డప్ప బీజేపీలో చేరారు. మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్పకు పురందేశ్వరి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ.. అవినీతి రహిత, వారసత్వ రహిత పాలనను ప్రధాని మోదీ అందిస్తున్నారని అన్నారు. ఏపీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని పురందేశ్వరి అన్నారు.

సంబంధిత పోస్ట్