నాగబాబు సంచలన వ్యాఖ్యలు (వీడియో)

61చూసినవారు
ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని కోరారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉందన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దామని పిలుపునిచ్చారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దంటూ నాగబాబు విజ్ఞప్తి చేశారు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది అని ట్వీట్టర్‌లో నాగాబాబు వీడియో రిలీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్