బీజేపీలో చేరిన నల్లమిల్లి

62చూసినవారు
బీజేపీలో చేరిన నల్లమిల్లి
టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, కేంద్ర పెద్దలు సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్