ఏపీ హైకోర్టు జడ్జిలుగా ముగ్గురు న్యాయవాదుల పేర్లు సిఫారసు

72చూసినవారు
ఏపీ హైకోర్టు జడ్జిలుగా ముగ్గురు న్యాయవాదుల పేర్లు సిఫారసు
ఏపీ హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు జడ్జిలు రానున్నారు. జడ్జిలుగా ముగ్గురు న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు చేసింది. న్యాయవాదులు కుంచం మహేశ్వరరావు, టి.చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ పేర్లను సిఫారసు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్