నందిగం సురేష్‌కు ముగిసిన వైద్యపరీక్షలు

60చూసినవారు
నందిగం సురేష్‌కు ముగిసిన వైద్యపరీక్షలు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు నిర్వహించిన వైద్య పరీక్షలు ముగిశాయి. మంగళగిరి గ్రామీణ పీఎస్‌లో వైద్యపరీక్షలు నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీస్ స్టేషన్‌లోనే వైద్యపరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. రెండు రోజులు కస్టడీ అనంతరం మంగళగిరి కోర్టుకు తరలించారు.

సంబంధిత పోస్ట్