మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

67చూసినవారు
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
వినాయక నిమజ్జనం రోజున అహోబిలంలో తెలుగు గంగ కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన లాల్ బాషా కుటుంబానికి అహోబిలం శ్రీ లక్ష్మినృసింహస్వామి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. బుధవారం కమిటీ తరుపున పదివేల రూపాయలు, రాంభూపాల్ 5 వేల రూపాయలు, మిగత సభ్యులు, తదితరులు కలిసి మొత్తం 30 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్