కొత్త బస్సులను ప్రారంభించిన. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

52చూసినవారు
కొత్త బస్సులను ప్రారంభించిన. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డలో పట్టణంలోని బస్టాండులో నూతనంగా మంజూరైన మూడు కొత్త బస్సులను డిపో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బుధవారం ప్రారంభించారు. కొత్త సర్వీసుల కోసం ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి ఈ రోజున రెండు బస్సులను విజయవాడకు, ఒక బస్ సర్వీస్ ను హైదరాబాద్ కు ప్రారంభించడం జరిగిందన్నారు. త్వరలోనే కొత్త బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్