సాయిబాబా వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు

82చూసినవారు
రుద్రవరం మండల కేంద్రంలో గల కాశిరెడ్డినాయన దేవస్థానంలో ఆదివారం సాయి బాబావారి చిత్రపటం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సాయి బాబావారి భజనలు చేసి అర్చన, ధూపదీప నైవేద్యాలతో మంగళ హారతులు సమర్పించారు. కార్య క్రమంలో రుద్రవరం గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్