'పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి'

69చూసినవారు
'పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి'
ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖపై ఫోకస్ పెట్టింది. పోలీసులు ధైర్యంగా పని చేసేలా సంసిద్ధం చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పోలీసుల సంక్షేమ కోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పోలీస్ క్యాంటీన్లకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.4.7 కోట్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్